సినిమా
మార్క్ శంకర్ను చూసేందుకు సింగపూర్ వెళ్లిన చిరంజీవి, సురేఖ

Chiranjeevi: సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను.. చూసేందుకు చిరంజీవి, సురేఖ సింగపూర్ వెళ్లారు. విషయం తెలియగానే హుటాహుటిన వారు సింగపూర్ బయల్దేరారు. శంకర్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు సింగపూర్ వెళ్లారు చిరు. మార్క్ శంకర్కు అవసరమైన మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సింగపూర్లోని ఒక తరగతి గదిలో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు.