-
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా, దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న…
Read More » -
క్రీడలు
India vs South Africa: సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం.. 7 వికెట్ల తేడాతో గెలుపు
India vs South Africa: ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో…
Read More » -
సినిమా
శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025 – హేమలత రెడ్డి ప్రయాణం
Hemalatha Reddy: హేమలత రెడ్డి ఒక ప్రతిభావంతమైన, బహుముఖ ప్రతిభ గల వ్యక్తిత్వం. ఆమె నటిగా, నిర్మాతగా, యాంకర్గా తన కెరీర్ను ప్రారంభించి, తరువాత ప్రొఫెషనల్ మోడలింగ్…
Read More » -
తెలంగాణ
KCR: ఈ నెల 19న తెలంగాణ భవన్కు కేసీఆర్
KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 19న తెలంగాణ భవన్కు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో కలిసి సంయుక్త…
Read More » -
అంతర్జాతీయం
South Africa: కుప్పకూలిన అహోబిలం ఆలయం.. భారతీయుడి సహా, మరో ముగ్గురు మృతి!
South Africa: దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్వాజులు నాటల్ ప్రావిన్స్లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల అహోబిలం ఆలయం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అక్కడ…
Read More » -
సినిమా
హృతిక్ వ్యాఖ్యలకు ఆదిత్య ధర్ స్పందన.. ‘ధురంధర్ 2’ ఖరారు!
బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హృతిక్ రోషన్ ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూనే కొన్ని రాజకీయ అంశాలను అంగీకరించనని వ్యాఖ్యానించారు. దీనిపై దర్శకుడు ఆదిత్య…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nandyala: మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి
Nandyala: నంద్యాల జిల్లాలో మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. నల్లమల అడవుల్లో మేకలను మేపటానికి వెళ్లిన శ్రీరాములు అనే వ్యక్తిపై ఎలుగుబంటి…
Read More » -
తెలంగాణ
మహబూబాబాద్లో అటవీ దున్న హల్చల్
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో అటవీ దున్న హల్చల్ చేసింది. అటవీ దున్న వాహనదారులను వెంబండించింది. వాహనదారులు అటవీ దున్న నుంచి తప్పించుకున్నారు. రహదారి నుంచి జనాలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకారం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, పులివర్తి…
Read More » -
తెలంగాణ
Mahesh Kumar Goud: నేను కేబినెట్లోకి వెళ్తానన్న వార్తలు అవాస్తవం
Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని…
Read More »