-
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ–గుడివాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి
కృష్ణా జిల్లా విజయవాడ- గుడివాడ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోమటిగుంట లాకుల వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడగా..…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్ శెట్టి
తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి దర్శించుకున్నారు. స్వామివారి వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు…
Read More » -
సినిమా
The Raja Saab: రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్?
The Raja Saab: ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ మూవీ జనవరి 9న రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్, రెండు పాటలు మంచి రెస్పాన్స్ పొందాయి. ప్రమోషన్స్ వేగం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
రౌడీషీటర్కు వినూత్న రీతిలో పోలీసుల ట్రీట్మెంట్
కృష్ణ జిల్లా పెనమలూరు పోలీసులు ఓ రౌడీషీటర్కు వినూత్న రీతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. రౌడీషీటర్ కేటీఎం పండుని పోరంకి నుండి కిలోమీటర్ పైగా రోడ్డుపై నడిపించారు పోలీసులు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala: మరో వారం రోజుల్లో రానున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూలవర్లకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
గుర్తు తెలియని వాహనం ఢీకొని పెద్దపులి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పెద్దపులి అక్కడికక్కడే మరణించిన ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. సిరిగిరిపాడు గ్రామ శివారులోని ఎన్హెచ్ 565పై.. తెల్లవారుజామున గుర్తు…
Read More » -
సినిమా
ప్రభాస్తో మళ్లీ సుజీత్.. హోంబాలే భారీ ప్రాజెక్ట్!
Prabhas-Sujeeth: యంగ్ దర్శకుడు సుజీత్ పేరు ఇప్పుడు టాలీవుడ్లో మారుమోగుతోంది. ‘OG’ తర్వాత ఆయనకు వరుస ఆఫర్లు పడుతున్నాయి. తాజాగా కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్ కొత్తపేట చౌరస్తాలో వీహెచ్పీ, బీజేపీ ఆందోళన
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణహోమాన్ని ఖండిస్తూ హైదరాబాద్లోని కొత్తపేట చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బంగ్లాదేశ్లో హింసకు పాల్పడుతున్న జిహాదీ…
Read More » -
వ్యాపారం
Gold Rate: మహిళలకు భారీ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Rate: బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. తులం బంగారం ధర రూ.2,400…
Read More » -
జాతియం
Delhi: ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
Delhi: ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా వీహెచ్పీ ఆందోళనకు దిగింది. కార్యాలయంలోకి వెళ్లేందుకు వీహెచ్పీ, హిందూ సంఘాలు…
Read More »