-
ఆంధ్ర ప్రదేశ్
జగ్గంపేటలో జోరుగా కోడి పందాలు
కాకినాడ జిల్లా జగ్గంపేటలో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్న ప్రముఖ టీడీపీ నాయకుడి తోటలో పందెం బరులు ఏర్పాటు చేశారు. కోడి పందాల్లో తెలుగు రాష్ట్రాల నేతలు,…
Read More » -
వ్యాపారం
Silver Rate: రికార్డ్ స్థాయికి చేరిన వెండి ధర.. ఈ ఒక్క రోజే ఎంత పెరిగిందంటే?
Silver Rate: వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వారం రోజులుగా వెండి ధర పసిడితో పోటీ పడుతోంది. నిన్న ఒక్కరోజే కిలో వెండి ధర 19 వేల రూపాయలకు…
Read More » -
సినిమా
ఆన్లైన్ మోసానికి బలైన సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్!
GV Prakash: ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. ఎక్స్లో ఓ మోసగాడు తల్లి మరణించిందని అబద్ధం చెప్పి డబ్బు అడగ్గా…
Read More » -
తెలంగాణ
ఆన్లైన్ గేమ్స్కు నిండు ప్రాణం బలి
Online Game: ఆన్లైన్ గేమ్స్కు నిండు ప్రాణం బలైంది. ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా సూరారంలో ఘటన జరిగింది. ఆన్లైన్ గేమ్స్లో పెట్టుబడి పెట్టిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని 16వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుండుగోలు హైవే సమీపంలో రాంగ్ రూట్లో వస్తున్న బైక్ను గుర్తు తెలియని వాహనం…
Read More » -
సినిమా
Dhurandhar: సింహంలా దూసుకొచ్చిన ‘ధురంధర్’.. నెల తిరగకుండానే 1000 కోట్లు!
Dhurandhar: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చ చేస్తోంది ‘ధురంధర్’ సినిమా. ప్రమోషన్లు లేకుండా, పాన్ ఇండియా కాకుండా, సీక్వెల్ హైప్ లేకుండా కేవలం హిందీ వెర్షన్లో…
Read More » -
తెలంగాణ
ఢిల్లీలో నేడు CWC సమావేశం
ఢిల్లీలో నేడు CWC సమావేశం జరగనుంది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సమావేశంలో చర్చించనున్నారు. ఇందిరా భవన్లో CWC భేటీ జరగనుంది. జీ రామ్ జీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మారేడుమిల్లి వెళ్లే పర్యాటకులకు పోలీసుల హెచ్చరిక
మారేడుమిల్లి వెళ్లే పర్యాటకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అడవిలోకి వెళ్లొద్దని పర్యాటకులకు వార్నింగ్ ఇస్తున్నారు. అటవీ ప్రాంతంలో ల్యాండ్ మైన్లు, ప్రెజర్ మైన్లు ఉన్నట్లు పోలీసులు…
Read More » -
సినిమా
Shambhala: శంభాల విజయంతో ఆది సాయికుమార్కు ఆకర్షణీయ ఆఫర్లు!
Shambhala: ఆది సాయికుమార్ నటించిన చిత్రం శంభాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. మొదటి రోజు 3.3 కోట్లు వసూళ్లు సాధించి హిట్ అయింది. ఈ…
Read More »