-
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: పహల్గం ఉగ్రదాడి మృతులకు రూ. 10 లక్షలు ఆర్ధిక సహాయం
Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఉగ్రదాడుల్లో మరణించిన ఏపీ వాసులకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు చంద్రబాబు. అంతేకాదు బాధిత…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్ట్
ఏపీ మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. యడ్లపాడులో కంకర క్వారీ…
Read More » -
క్రీడలు
RCB vs RR: రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ
RCB vs RR: ఐపిఎల్ 2025 లో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ జరగనుంది. బెంగళూరు వేదికగా రా.7.30 గంటల నుంచి…
Read More » -
జాతియం
PM Modi: దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ప్రతీకారం తీర్చుకుంటాం
PM Modi: పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కడిని వేటాడి శిక్షిస్తామని తేల్చి చెప్పారు. దేశ ప్రజలకు హామీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: నెల్లూరుకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో నెల్లూరుకి చేరుకోనున్నారు. ఉగ్రదాడిలో మృతిచెందిన మధుసూదన్ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. ఇందులో భాగంగా జెడ్పీ స్కూల్…
Read More » -
సినిమా
Meenakshi Chaudhary: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి మీనాక్షి చౌదరి
Meenakshi Chaudhary: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవలో ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించి…
Read More » -
తెలంగాణ
భయం భయం.. ఒకే కుటుంబంలో వరుసగా నలుగురు మృతి
ప్రకృతి సౌందర్యాల మధ్య ఉంటుంది ఆ గ్రామం. ఆదివాసుల సంప్రదాయాలు కట్టుబాట్లకు నిలయం. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఓ 11 కుటుంబాలు చిన్న చిన్న గుడిసెలు…
Read More » -
సినిమా
Veera Dheera Sooran: వీర ధీర శూర పార్ట్-2’ ఓటీటీలో సందడి
Veera Dheera Sooran: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘వీర ధీర శూర పార్ట్-2’ బాక్సాఫీస్ను షేక్ చేసిన సంగతి…
Read More » -
జాతియం
కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో హైఅలర్ట్
Mumbai: కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో హైఅలర్ట్ కొనసాగుతోంది. తీరప్రాంత భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. 500 మందికిపైగా అదనపు బలగాలు మోహరించాయి. ప్రార్థనా మందిరాలు, రైల్వే…
Read More » -
జాతియం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం.. ఖర్గే అధ్యక్షతన భేటీ
CWC: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన భేటీ ప్రారంభమైంది. సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్తోపాటు…
Read More »