-
ఆంధ్ర ప్రదేశ్
Anitha: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం బాధకరం
Anitha: సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందడం దురదృష్టకరమని హోంమంత్రి అనిత అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం బాధకరమన్నారు.…
Read More » -
తెలంగాణ
Komatireddy Venkat Reddy: నిరుద్యోగులు స్కిల్స్పై ఫోకస్ పెట్టాలి
Komatireddy Venkat Reddy: దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఉద్యోగాలు లేక యువత గంజాయికి అలవాటు పడుతున్నారన్నారు. సినిమా టెక్నీషియన్కు…
Read More » -
అంతర్జాతీయం
US-China: మేం ఎప్పటికీ మోకరిల్లం.. యూఎస్కు చైనా గట్టి సందేశం
US-China: యూఎస్కు చైనా గట్టి సందేశాన్ని ఇచ్చింది. ట్రంప్ టారిఫ్ యుద్ధంపై చైనా స్పందించింది. ట్రంప్ వాణిజ్య సుంకాల విధానాలకు తామె ఎప్పిటికీ మోకరిల్లం అంటూ ఓ…
Read More » -
జాతియం
Pakistan VS India: పాకిస్తాన్ను చావుదెబ్బ తీసిన భారత్
Pakistan VS India: పాకిస్తాన్ను చావుదెబ్బ తీసేందుకు మోదీ సర్కార్ పక్కా స్కెచ్ వేస్తుంది. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది మోదీ సర్కార్. ఇక…
Read More » -
సినిమా
Athadu: సూపర్స్టార్ మహేశ్ బాబు ‘అతడు’ రీరిలీజ్ సంచలనం..!
Athadu: టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. సూపర్స్టార్ మహేశ్ బాబు సినిమాలు రీరిలీజ్లో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాయి. ఈసారి ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘అతడు’ రీరిలీజ్కు…
Read More » -
క్రీడలు
CSK VS PBKS: ఇవాళ పంజాబ్తో చెన్నై డూ ఆర్ డై
CSK VS PBKS: ఐపీఎల్ 2025 లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ…
Read More » -
News
Akshaya Tritiya 2025: తెలుగు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ సందడి
Akshaya Tritiya 2025: తెలుగు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ సందడి నెలకొంది. ఉదయమే బంగారం షాపులు తెరిచారు వ్యాపారులు. షాపులకు పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. బంగారం…
Read More » -
అంతర్జాతీయం
Hafiz Saeed: లాహోర్లో.. పాక్ ప్రభుత్వ భద్రత మధ్య లష్కరే చీఫ్!
Hafiz Saeed: లాహోర్లో పాక్ ప్రభుత్వ భద్రత మధ్య లష్కరే చీఫ్ ఉన్నట్టు తెలుస్తోంది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్టు…
Read More » -
తెలంగాణ
TS 10th Class Results 2025: పదో తరగతి ఫలితాలు విడుదల
TS 10th Class Results 2025: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: సింహాచలం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు
Chandrababu: సింహాచలం ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు 25లక్షల రూపాయలు, గాయపడిన వారికి 3లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని…
Read More »