-
సినిమా
శ్రీ విష్ణు ‘సింగిల్’ హిట్.. ఆర్మీకి విరాళం
Single: టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ బాక్సాఫీస్లో సందడి చేస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ నేడు గ్రాండ్ రిలీజ్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విడదల రజిని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్రెడ్డి అరెస్ట్
మాజీ మంత్రి విడదల రజినీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. జంగాలపల్లిలో ఓ కుటుంబాన్ని విడదల రజిని పరామర్శించడానికి వెళ్లారు. విడుదల రజిని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ను అరెస్ట్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
రేపు కళ్లితండాలో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు
పాకిస్థాన్ కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్ను పార్ధివదేహం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. సాయంత్రానికి మురళీనాయక్ను పార్ధివదేహం గోరంట్ల మండలం కళ్లితండాకు చేరుకోనుంది. రేపు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: వృద్ధిరాలితో కలిసి భోజనం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన విజయాన్ని కాంక్షిస్తూ వేగులమ్మ అమ్మవారికి మొక్కులు మొక్కి…
Read More » -
సినిమా
విజయ్ “కింగ్డమ్” వాయిదా? ఫ్యాన్స్లో టెన్షన్!
Vijay Deverakonda: టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం “కింగ్డమ్” గురించి మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా రిలీజ్పై తాజా రూమర్స్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన సీఎం చంద్రబాబు
Chandrababu: భారత్ – పాకిస్థాన్ యుద్ధ భూమిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. దేశ రక్షణలో…
Read More » -
తెలంగాణ
Kishan Reddy: కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు
Kishan Reddy: హైదరాబాద్ బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో పోరాటం చేస్తున్న భారత…
Read More » -
జాతియం
Operation Sindoor: కష్టాల్లో పాకిస్థాన్.. నీళ్లు కట్, పిండి ధర రూ.600..
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత్ కఠిన చర్యలు చేపట్టింది. దీంతో పాకిస్తాన్ను కష్టాలు చుట్టుముట్టాయి. ఆర్థిక సమస్యలు కూడా వెంటాడటంతో పాక్ విలవిలలాడుతోంది. అంతేకాదు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు.. శ్రీహరికోటలో హైఅలర్ట్
శ్రీహరికోటలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఇస్రో భద్రతా వలయంలోకి వెళ్లింది. భారత్-పాక్ మధ్య యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు. శ్రీహరికోటలోకి వచ్చిపోయే వాహనాలతోపాటు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Guntur: ఆస్తి కోసం తండ్రిని చంపిన కొడుకు
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం తండ్రినే హత్య చేశాడు కొడుకు. మంగళగిరి బేతపూడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి అడవి శ్రీనివాసరావు…
Read More »