-
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 4గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు వారికి 04 గంటల సమయం పడుతుంది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణంలో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవంలో…
Read More » -
సినిమా
Subham: శుభం బ్లాక్బస్టర్.. సమంత నిర్మాతగా సక్సెస్
Subham: టాలీవుడ్ స్టార్ సమంత నిర్మాతగా మారిన ‘శుభం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఫస్ట్ వీకెండ్లో అదిరే వసూళ్లు వచ్చాయి. సమంత తొలిసారి నిర్మాతగా…
Read More » -
తెలంగాణ
Vemulawada: మే 14న వేములవాడ బంద్కు పిలుపు
Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయాలనే ప్రతిపాదనను వివిధ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి ప్రతిపాదనకు వ్యతిరేకం కానప్పటికీ, పనులు చేపట్టిన తర్వాత ఆలయాన్ని మూసివేయడాన్ని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Road Accident: బొలెరోను ఢీకొట్టిన డీసీఎం.. నలుగురు కూలీలు మృతి
Road Accident: పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినుకొండ మండలం శివాపురంలో రోడ్డుప్రమాదం జరిగింది. బొలెరోను డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందారు.…
Read More » -
News
చిత్రపురి కాలనీ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు అవుతుంది.. 40 నెలల్లోనే పూర్తి చేస్తాం – వల్లభనేని అనిల్ కుమార్
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ నూతన ప్రాజెక్ట్, భవిష్యత్ కార్యాచరణ గురించి సోమవారం జరిగిన కార్యక్రమం లో సభ్యులు వెల్లడించారు. త్వరలోనే భూమి పూజ ఉంటుందని అధ్యక్షుడు…
Read More » -
తెలంగాణ
ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ
ఏసీబీకి అవినీతి తిమింగలాలు చిక్కాయి. చట్టాన్ని రక్షించాల్సిన ఖాకీలే..అవినీతి తెగబడుతున్నారు. సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. డీఎస్పీ పార్ధసారథి, సీఐ వీర రాఘవులు లంచం…
Read More » -
క్రీడలు
IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మే 17న ఐపీఎల్ 2025 పునఃప్రారంభం
IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ రీస్టార్ట్ కానుంది. ఐపీఎల్ను ఈనెల 17న పునఃప్రారంభించాలని…
Read More » -
సినిమా
Devara 2: దేవర 2’ షూటింగ్ ఎప్పుడు? ఫ్యాన్స్లో ఉత్కంఠ!
Devara 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్! ‘దేవర’ సీక్వెల్పై భారీ అంచనాల మధ్య తాజా అప్డేట్ వైరల్ అవుతోంది. ‘దేవర’ బాక్సాఫీస్ను షేక్ చేసిన సంగతి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలోని పల్లివీధిలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర
Kollu Ravindra: తిరుపతిలో గంగమ్మ జాతర సందర్భంగా పల్లివీధిలోని వేషాలమ్మ ఆలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. జాతర సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు. గత ప్రభుత్వంలో…
Read More »