-
తెలంగాణ
జమ్ముకశ్మీర్లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య
Warangal: జమ్ముకశ్మీర్లో ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మనస్తాపంతో తుపాకీతో కాల్చుకుని జవాన్ సంపంగి నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జవాను స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేటగా గుర్తించారు.…
Read More » -
సినిమా
Bigg Boss 9: బిగ్ బాస్ 9 హోస్ట్.. బాలయ్య కాదా?
Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హోస్ట్గా బాలకృష్ణ వస్తారనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. సర్వదర్శనానికి 15 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తులు వారికి…
Read More » -
తెలంగాణ
ఖమ్మంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఉద్రిక్తత
ఆపరేషన్ సిందూర్ విజయం కావడంతో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇల్లందు క్రాస్ రోడ్డు సమీపంలో…
Read More » -
తెలంగాణ
Raj Bhavan: తెలంగాణ రాజ్భవన్లో చోరీ
Raj Bhavan: తెలంగాణ రాజ్భవన్లో చోరీ జరిగింది. సుధర్మ భవన్లోని నాలుగు హార్డ్ డిస్కులు చోరీ అయినట్లు రాజ్భవన్ అధికారులు గుర్తించారు. ఈ నెల 14న చోరీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు GVMC డిప్యూటీ మేయర్ ఎన్నిక
నేడు GVMC డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుంది. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడింది. దీంతో ఇవాళ సభ్యులు హాజరయ్యేలా కూటమి నేతలు ప్రణాళికలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగనుంది. కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.…
Read More » -
సినిమా
Theatres Bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్
Thatres Bandh: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ పిలుపు సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. అద్దె విధానంతో నష్టాలు రావడంతో ఎగ్జిబిటర్లు షేర్ బేసిస్కు మారాలని నిర్ణయించారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Botsa Satyanarayana: కూటమి పార్టీల మధ్య సఖ్యత లేదు
Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడీ చేసే ఆలోచనే తప్ప ప్రజా సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవని ఆయన…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: నల్లమల డిక్లరేషన్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్రెడ్డి
Revanth Reddy: పహల్గామ్ ఘటన తర్వాత ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలనే చర్చ దేశవ్యాప్తంగా జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ గతంలో పాకిస్థాన్తో యుద్ధం…
Read More »