-
ఆంధ్ర ప్రదేశ్
Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష
Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్షకు దిగారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ గేట్ వద్దకు కార్మికులు భారీగా చేరుకున్నారు. దీనికంటే…
Read More » -
తెలంగాణ
Congress: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు
Congress: తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి షోకాజ్ నోటీసులు అందాయి. సునీతారావుకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళా కాంగ్రెస్…
Read More » -
తెలంగాణ
Rain: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Rain: హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మలక్పేట్, చాదర్ఘాట్, పంజాగుట్ట అండ్ మాదాపూర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలోనూ భారీ వర్షం కురుస్తోంది.…
Read More » -
సినిమా
Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్ని ఉర్రూతలూగిస్తున్న హరిహర వీరమల్లు మూడో సాంగ్
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా మూడో సాంగ్ రిలీజైంది. కీరవాణి ట్యూన్, రాంబాబు గోసల లిరిక్స్తో…
Read More » -
తెలంగాణ
Seethakka: రాజీవ్గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి సీతక్క
Seethakka: ప్రజాభవన్లో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి…
Read More » -
తెలంగాణ
Nambala Keshava Rao: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి
మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి..!మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు(66) మృతి చెందినట్లు తెలుస్తోంది. బసవరాజు ఉన్నారన్న సమాచారంతోనే మాధ్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు…
Read More » -
తెలంగాణ
MLC Kavitha: అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్
MLC Kavitha: ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్కు రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్…
Read More » -
సినిమా
RC17: రామ్ చరణ్-సుకుమార్ RC17 సినిమాపై సూపర్ అప్డేట్?
RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబోలో RC17 సినిమాపై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయని సుకుమార్ స్వయంగా వెల్లడించారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. సర్వదర్శనానికి 18 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తులు వారికి…
Read More »
