-
తెలంగాణ
Rain: హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Rain: ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.ఉమ్మడి…
Read More » -
జాతియం
Road Accident: ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ఆరుగురు మృతి
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ కొన్నాయి. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని…
Read More » -
సినిమా
Kubera: కుబేర సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Kubera: టాలీవుడ్లో భారీ అంచనాలతో రూపొందుతోన్న ‘కుబేర’ సినిమా రిలీజ్కు సిద్ధమవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్…
Read More » -
జాతియం
విమాన ప్రమాదంపై DGCA బృందం దర్యాప్తు
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై DGCA బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. రాత్రంతా ఘటనాస్థలం దగ్గర DGCA సోదాలు నిర్వహించింది. ప్రమాదం జరిగిన తీరుపై DGCA టీమ్…
Read More » -
జాతియం
PM Modi: విమానం కూలిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న మోదీ
PM Modi: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని…
Read More » -
జాతియం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మంది మృతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 265 మంది మృతి చెందారు. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోయారు. ప్రాణాలతో ఒకే ఒక్కడు రమేష్ విశ్వాస్…
Read More » -
జాతియం
నేడు అహ్మదాబాద్కు ప్రధాని మోదీ
కాసేపట్లో అహ్మదాబాద్కు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. విమాన ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. అదేవిధంగా ప్రమాద ఘటనను అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే అహ్మదాబాద్లో అమిత్ షా, రామ్మోహన్…
Read More » -
సినిమా
Trivikram: త్రివిక్రమ్ కొత్త సినిమాలపై సంచలన క్లారిటీ!
Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి సినిమాలపై ఊహాగానాలకు తెరపడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత ఎన్టీఆర్, వెంకటేష్లతో సినిమాలు ఖాయమైనట్లు నిర్మాత నాగవంశీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nadendla Manohar: తెనాలి ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు
Nadendla Manohar: రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తెనాలి ప్రజలందరికీ మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలందరి కృషితోనే అధికారంలోకి వచ్చామన్నారాయన.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: రాష్ట్రంలో కూటమి సర్కార్ ఫెయిల్
YS Sharmila: రాష్ట్రంలో కూటమి సర్కార్ ఫెయిల్ అయిందన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అందరికీ తల్లికి వందనం అమలు కావాలన్నారామె. 87 లక్షల మంది విద్యార్థులు…
Read More »