-
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. నిన్న…
Read More » -
సినిమా
సెన్సార్ బోర్డుపై రామ్ గోపాల్ వర్మ ఫైర్!
Ram Gopal Varma: విజయ్ చివరి సినిమా జన నాయగన్ సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. రిలీజ్ ఆలస్యమవుతోంది. ఈ విషయంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం
Chandrababu: నేడు సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఐదో బ్లాక్ కాన్ఫెరెన్స్ హాల్లో ఈ సమావేశం జరగనుంది.అన్ని శాఖల హెచ్ఓడీలు, సెక్రటరీలు, మంత్రులు…
Read More » -
సినిమా
Tourist Family: ఆస్కార్ రేసులో టూరిస్ట్ ఫ్యామిలీ!
Tourist Family: తమిళ చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ 98వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ పిక్చర్ కేటగిరీలో అర్హత సాధించింది. శశికుమార్, సిమ్రాన్ నటించిన ఈ సినిమా సౌత్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారు
Chandrababu: చిట్చాట్లో వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారన్నారు. అమరావతిపై…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్ అత్తాపూర్లో పోకిరీల ఆగడాలు
హైదరాబాద్ అత్తాపూర్లో పోకిరీల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. పోకిరీలు బైకులపై స్టంట్స్ చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రద్దీగా ఉండే రహదారులపై ఆకతాయిలు విన్యాసాలు చేస్తున్నారు. పోకిరీలు ఇతర వాహనదారులను…
Read More » -
సినిమా
చంద్రబాబు కోసం బండ్ల గణేష్ మహా పాదయాత్ర!
Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి అదరగొట్టే నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు గారి కోసం తిరుమల వెంకటేశ్వరస్వామికి చేసిన మొక్కు తీర్చుకోవడానికి షాద్నగర్…
Read More » -
అంతర్జాతీయం
వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచిన అమెరికా
అమెరికా ప్రభుత్వం వీసాల విషయంలో మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే హెచ్-1బీ వీసాల వార్షిక ఫీజులను భారీగా పెంచిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను…
Read More » -
సినిమా
సూరత్ ఎయిర్పోర్టులో అమితాబ్ బచ్చన్కు బిగ్ షాక్!
Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సూరత్ ఎయిర్పోర్టులో భారీ జనసమూహం మధ్య చిక్కుకున్నారు. ఆయన్ను చూడాలని భక్తులు ఉద్ధృతంగా పరుగెత్తడంతో గాజు తలుపు పగిలిపోయింది.…
Read More » -
జాతియం
అయోధ్య రామమందిరంలో కశ్మీర్ వ్యక్తి హల్చల్
అయోధ్య రామమందిరంలో కశ్మీర్ వ్యక్తి హల్చల్ చేశాడు. అహ్మద్షేక్ అయోధ్య ఆలయంలోకి చొరబడ్డాడు. ఆలయంలో నమాజ్ చదవడానికి అహ్మద్షేక్ ప్రయత్నించాడు. అహ్మద్షేక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ…
Read More »