-
సినిమా
వేగం పెంచిన ఎన్టీఆర్?
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ వేగంగా సాగుతోంది. నవంబర్ చివరి వరకు హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కానుంది. డిసెంబర్లో…
Read More » -
తెలంగాణ
Road Accident: లారీ బోల్తా పడి ఒకరు మృతి.. పలువురికి గాయాలు
Road Accident: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఓ…
Read More » -
News
YS Jagan: నాంపల్లి కోర్టులో ముగిసిన జగన్ విచారణ
YS Jagan: నాంపల్లి కోర్టులో జగన్ విచారణ ముగిసింది. దాదాపు అరగంట పాటు జగన్ కోర్టులో ఉన్నారు. కోర్టు నుంచి లోటస్ పాండ్కు జగన్ బయల్దేరారు. ఆరేళ్ల…
Read More » -
జాతియం
Nitish Kumar: బీహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
Nitish Kumar: బీహార్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ వరుసగా పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో…
Read More » -
News
YS Jagan: అక్రమాస్తుల కేసు.. సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన జగన్
YS Jagan: అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చి…
Read More » -
సినిమా
జపాన్లో ‘బాహుబలి ది ఎపిక్’ గ్రాండ్ రిలీజ్!
Baahubali The Epic: బాహుబలి రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్గా రిలీజ్ చెయ్యగా అది రికార్డులు బద్దలు కొట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమాని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు
Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు…
Read More » -
తెలంగాణ
Siddipet: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
Siddipet: ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో చోటుచేసుకుంది. ఐదు నెలల క్రితం అలిరాజపేట గ్రామానికి చెందిన ఫరీద్తో సదా…
Read More » -
సినిమా
మిలిటరీ ఆఫీసర్గా పవన్ కళ్యాణ్!
పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపొందనున్న కొత్త చిత్రంలో పవన్ మిలిటరీ ఆఫీసర్గా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు…
Read More »