-
తెలంగాణ
Kokapeta: కోకాపేట భూములకు రికార్డు ధరలు.. ఎకరా రూ.137 కోట్లు
Kokapeta: గ్రేటర్ హైదరాబాద్లో భూములకు రెక్కలొచ్చాయి. HMDA నిర్వహించిన వేలం పాటలో రికార్డుస్థాయిలో ధరపలికింది కోకాపేట ల్యాండ్. నియోపోలిస్పై అందరి దృష్టి కేంద్రీకరించింది. నియోపోలిస్ ప్రాజెక్ట్లోని 17,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kollu Ravindra: గత ఐదేళ్లు రోడ్ల నిర్మాణాన్ని గాలికి వదిలేశారు
Kollu Ravindra: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సుల్తానగరం నుండి…
Read More » -
తెలంగాణ
Bandi Sanjay: సర్కారీ ఆసుపత్రులకు బండి సంజయ్ సాయం
Bandi Sanjay: ప్రభుత్వ ఆసుపత్రులుకు వచ్చే పేద రోగులను టెస్టుల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు పంపొదని కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా…
Read More » -
సినిమా
Ajith Kumar: శేషజీవితంపై అజిత్ షాకింగ్ కామెంట్స్?
Ajith Kumar: తమిళ స్టార్ అజిత్కు జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు లభించింది. ఈ సందర్భంగా తన శేషజీవితం భార్య శాలిని, కుమారుడు, కూతురితోనే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల రచ్చ
పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల రచ్చ చేశారు. మధురపూడి విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు గొడవకు దిగారు. టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఈతకు వెళ్లి యువకుడు మృతి
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం సంగం వాగులో ఈతకు వెళ్లి ఓ యువకుడు నీట మునిగి మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం దొంతి కుంట…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు మేయర్పై అవిశ్వాసానికి రంగం సిద్ధం
నెల్లూరు మేయర్పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి స్కెచ్ వేసింది. ఇప్పటికే అవిశ్వాసానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గ్రీన్ సిగ్నల్…
Read More » -
తెలంగాణ
Kamareddy: రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి
Kamareddy: రైలు ఢీ కొట్టడంతో 100 గొర్రెలు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి పట్టణ శివారు ప్రాంతంలో నీటి కోసం గొర్రెలను తీసుకుకెళ్తుండగా…
Read More »

