-
సినిమా
విఆర్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న “ఓం హరుడు” సినిమా నుంచి ఉప్పు కప్పు రంబు సాంగ్ ని లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్
రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో విఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రానున్న చిత్రంలోవెంకట్, రవీందర్,శ్రీహరి,హెబ్బపటేల్, సలోని, నాటషా సింగ్, షానీ, ఆదిత్య, చాందిని, వేదవికా, అలీగారు, సుమన్ గారు…
Read More » -
తెలంగాణ
Aadi Srinivas: వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు తప్పిన ప్రమాదం
Aadi Srinivas: వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే వెళ్లగా డబుల్…
Read More » -
తెలంగాణ
Hyderabad: తల్లిదండ్రులు మందలింపు.. బిల్డింగ్పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్ పరిధిలోని హబ్సిగూడాలో విషాదం చోటుచేసుకుంది. హబ్సిగూడాలోని శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి చదవుతున్న విద్యార్థిని సిరి వైష్ణవి బిల్డింగ్పై నుండి దూకి ఆత్మహత్యకు…
Read More » -
సినిమా
Swayambhu: నిఖిల్ స్వయంభు రిలీజ్ డేట్ ఖరారు.. యాక్షన్ వీడియోతో ప్రకటన!
Swayambhu: నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభు వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. మేకర్స్ అదిరిపోయే యాక్షన్ వీడియోను విడుదల…
Read More » -
తెలంగాణ
School Bus Fire: ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు
School Bus Fire: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. రావూస్ స్కూల్కు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Bhumana: పరకామణి చోరీ కేసు.. భూమన కరుణాకర్రెడ్డికి నోటీసులు
Bhumana Karunakar Reddy: ఏపీలో సంచలనంగా మారిన పరకామణి కేసులో సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి నోటీసులు జారీ…
Read More » -
సినిమా
AA22లో షాకిస్తున్న దీపిక, మృణాల్ రోల్స్?
అల్లు అర్జున్ – అట్లీ సినిమా అప్డేట్స్పై బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా లేడీ డాన్గా, మృణాల్ ఠాకూర్ పోలీసు అధికారిగా…
Read More » -
జాతియం
అంగరంగ వైభవంగా అయోధ్యలో ధ్వజారోహణం.. కాషాయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
Ayodhya: అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.అయోధ్య రామమందిరంపై ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ధ్వజారోహణం చేశారు. ముందుగా బాలరాముడికి మోడీ,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల నుంచి తిరుచానూరుకు పంచమి సారె
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా పంచమి తీర్థానికి తిరుమల శ్రీవారి నుండి కాలినడకన సారేను తీసుకొచ్చారు. గజరాజులపై అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పట్టుచీర,…
Read More » -
జాతియం
PM Modi: అయోధ్యలో సప్తర్షి మందిరాలను దర్శించుకున్న ప్రధాని మోదీ
Pm Modi: అయోధ్యలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సప్తర్షి మందిరాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎంతోకాలంగా భక్తులు ఎదురుచూస్తున్న…
Read More »