-
తెలంగాణ
నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం
నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరో రెండున్నర నెలల్లో ప్రస్తుత పాలక వర్గం సమయం ముగియనుంది. ప్రస్తుత పాలక వర్గానికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం.…
Read More » -
సినిమా
పూరీ-విజయ్ సేతుపతి సినిమా షూటింగ్ పూర్తి!
Puri-Vijay: దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తయింది. బిచ్చగాళ్ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూరీ మార్క్ స్పీడ్ను…
Read More » -
తెలంగాణ
Hyderabad: పాతబస్తీ శాలిబండలో అగ్నిప్రమాదం.. ఎలక్ట్రానిక్ షోరూంలో చెలరేగిన మంటలు
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలో అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్ షోరూంలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఎలక్ట్రానిక్ వస్తువులు, కారు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా…
Read More » -
తెలంగాణ
Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ
Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు,…
Read More » -
తెలంగాణ
High Court: ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ
High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నది. గతంలో విచారణ సమయంలో…
Read More » -
సినిమా
బాలయ్య సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్?
నందమూరి బాలకృష్ణ 111వ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను ఫిక్స్ చేశారు. వచ్చే నెల మూడో వారం నుంచి ఈ పాట షూటింగ్ జరగనుంది. గోపీచంద్…
Read More » -
తెలంగాణ
ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి
ESI Hospital: సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి బిల్డింగ్లో మరమ్మత్తు పనులు చేస్తుండగా ఒక్కసారిగా సెంట్రింగ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు…
Read More » -
తెలంగాణ
Kokapeta: కోకాపేట భూములకు రికార్డు ధరలు.. ఎకరా రూ.137 కోట్లు
Kokapeta: గ్రేటర్ హైదరాబాద్లో భూములకు రెక్కలొచ్చాయి. HMDA నిర్వహించిన వేలం పాటలో రికార్డుస్థాయిలో ధరపలికింది కోకాపేట ల్యాండ్. నియోపోలిస్పై అందరి దృష్టి కేంద్రీకరించింది. నియోపోలిస్ ప్రాజెక్ట్లోని 17,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kollu Ravindra: గత ఐదేళ్లు రోడ్ల నిర్మాణాన్ని గాలికి వదిలేశారు
Kollu Ravindra: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సుల్తానగరం నుండి…
Read More » -
తెలంగాణ
Bandi Sanjay: సర్కారీ ఆసుపత్రులకు బండి సంజయ్ సాయం
Bandi Sanjay: ప్రభుత్వ ఆసుపత్రులుకు వచ్చే పేద రోగులను టెస్టుల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు పంపొదని కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా…
Read More »