-
తెలంగాణ
Bhatti Vikramarka: ప్రజాభవన్లో ఘనంగా డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి నిశ్చితార్థం
Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య -సాక్షిల నిశ్చితార్థ వేడుకలు ప్రజా భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి…
Read More » -
తెలంగాణ
నేడు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ
నేడు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ జరగనుంది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandrababu: కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులకునే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం…
Read More » -
వ్యాపారం
Stock Market: స్టాక్ మార్కెట్కు సరికొత్త జోష్.. ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన నిఫ్టీ
Stock Market: స్టాక్ మార్కెట్కు సరికొత్త జోష్ వచ్చింది.మార్కెట్ ప్రారంభం కాగానే భారీ లాభాలతో ప్రారంభమైంది. సూచీలు దూసుకెళ్తున్నాయి. కొద్దిరోజులుగా ఒడిదుడుకులతో కొట్టుమిట్టాడుతున్న సూచీలు ఈరోజు సరికొత్త…
Read More » -
సినిమా
ప్రశాంత్ వర్మ సంచలన నిర్ణయం!
Prasanth Varma: ‘హనుమాన్’ విజయంతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇకపై తన సినిమాల రిలీజ్ డేట్ను తానే నిర్ణయిస్తానని ప్రకటించారు. ఐఎఫ్ఎఫ్ఐలో ఆయన…
Read More » -
జాతియం
Karnataka: కర్ణాటకలో డిసెంబర్ 1కి ముందు సిద్ధరామయ్య–డీకే శివకుమార్పై కాంగ్రెస్ కీలక నిర్ణయం
Karnataka: అక్కడ టామ్ అండ్ జెర్రీ ఆట గత రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముఖ్య నేతలతో ముందుకా, వెనక్కా అన్నట్టుగా సాగుతోంది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు
Tirumala: కోట్లాది మంది ఆరాద్య దైవం తిరుమల వెంకన్నకు అత్యంత ముఖ్యమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి…
Read More » -
సినిమా
హీరోగా మరో నిర్మాత కొడుకు ఎంట్రీ!
టాలీవుడ్లో నిర్మాతల కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం కొత్త కాదు. తాజాగా ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు కుమారుడు కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయమవుతున్నాడు. ‘పదహారు రోజుల పండుగ’…
Read More » -
జాతియం
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో 28 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్లోని బస్తర్ రేంజ్ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పున మర్గం’ కార్యక్రమంలో భాగంగా నారాయణ్పూర్ జిల్లాలో 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్కు మాతృ వియోగం
అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తల్లి చింతకుంట రత్నమ్మ (83) ఇవాళ ఉదయం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చేరిన రత్నమ్మ చకిత్స…
Read More »