-
ఆంధ్ర ప్రదేశ్
వీఆర్వో అవినీతి లీలలు.. ఆడియో వైరల్
అనంతపురం జిల్లా నార్పల మండలం దుగుమర్రి వీఆర్వో వెంకోబరావుకు చెందిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ భూమి విషయంలో గ్రామానికి చెందిన రైతు…
Read More » -
సినిమా
దిగ్గజ నిర్మాత కన్నుమూత!
తమిళ, తెలుగు సినీ పరిశ్రమకు అనేక ఎవర్గ్రీన్ చిత్రాలను అందించిన ఏవీఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ఎం.శరవణన్ కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో ఆయన తుది…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాళహస్తీశ్వరాలయంలో చొక్కాణి ఉత్సవం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మహానంది వద్ద చొక్కాణి ఉత్సవం వైభవంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చొక్కాణి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. బాలాదీపాలను మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య…
Read More » -
తెలంగాణ
Talasani: పరిశ్రమల భూములపై భారీ స్కాం ..రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోంది
Talasani Srinivas Yadav: పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.…
Read More » -
సినిమా
పుష్ప-2 తొక్కిసలాట: శ్రీతేజ్ పరిస్థితి విషమం!
Pushpa-2 stampede: గత ఏడాది డిసెంబర్ 4న హైదరాబాద్లోని సంద్యా థియేటర్ వద్ద జరిగిన పుష్ప-2 ప్రీమియర్ స్టాంపీడ్లో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఇప్పటికీ కోలుకోలేదు. ఏడాది…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి
Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. స్టేషన్ అధికారులతో గొడవ పడిన వ్యక్తులు రైల్వే…
Read More » -
తెలంగాణ
Kavitha: మేడ్చల్లో కవిత పర్యటన
Kavitha: జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా రామంతపూర్ ఇందిరా నగర్లోని…
Read More » -
సినిమా
Janhvi Kapoor: తల్లి మరణంపై మీమ్స్.. జాన్వీ కపూర్ ఆవేదన!
Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తన తల్లి మరణాన్ని మీమ్స్గా మార్చి ఎగతాళి చేస్తున్న వారిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.…
Read More » -
తెలంగాణ
Police Website: రాచకొండ, సైబరాబాద్ పోలీస్ వెబ్సైట్లు హ్యాక్
Police Website: తెలంగాణ పోలీసులకు సైబర్ నేరగాళ్లు మరోసారి షాక్ ఇచ్చారు. ఇటీవలే పోలీస్ కమిషనరేట్ల వెబ్ సైట్లు హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు రాచకొండ,…
Read More » -
తెలంగాణ
బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుడు దాడి
మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుడు సురేష్ సర్జికల్ బ్లెడ్తో దాడికి పాల్పడటం కలకలం రేపింది. కాంగ్రెస్ నాయకుడి దాడిలో పిట్టల రమ్య…
Read More »