-
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. హోటల్ రాజ్ పార్క్కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆర్డిఎక్స్తో పేల్చేస్తాం అని వచ్చిన మెయిల్ నగరంలో…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: మక్తల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన
Revanth Reddy: మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. సంక్షేమ పథకాల అమలును సీఎం రేవంత్రెడ్డి…
Read More » -
జాతియం
భార్యను హత్య చేసిన భర్త.. సెల్ఫీ తీసుకొని వాట్సప్ స్టేటస్
తమిళనాడు జిల్లా తిరునెల్వేలి జిల్లా దరువై ప్రాంతానికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ దంపతులు. వీరికి ఇద్దురు పిల్లలున్నారు. అభిప్రాయభేదాలతో శ్రీప్రియ కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఒంటరిగా…
Read More » -
సినిమా
Peddi: పెద్ది బాధ్యతలు తీసుకున్న విక్కీ కౌశల్ తండ్రి?
Peddi: ప్రస్తుతం పెద్ది షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో రామ్ చరణ్, శివరాజ్ కుమార్ కాంబోలో భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ జోరుగా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
దిత్వా తుఫాన్ ఎఫెక్ట్… చీరాలలో పలు బీచ్లు మూసివేత
Cyclone Ditva Effect: దిత్వా తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లా చీరాలలో సముద్ర అల్లకల్లోలంగా మారింది. దీంతో రెండు రోజుల పాటు బీచ్లను తాత్కాలికంగా మూసివేయాలని కలెక్టర్…
Read More » -
జాతియం
Parliament Winter Session 2025: SIRపై చర్చకు విపక్షాల పట్టు.. సభ వాయిదా
Parliament Winter Session 2025: లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం ఉదయం 12 గంటలకు సమావేశాలు తిరిగి ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించారు.…
Read More » -
సినిమా
Samantha: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత!
Samantha: ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు ఒక్కటయ్యారు. ఇద్దరూ ఇషాన్ ఫౌండేషన్లో నేడు అత్యంత సన్నిహిత వేడుకలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అమలాపురం వేదిక 3వ ప్రపంచ తెలుగు మహాసభలు
తెలుగు భాష, సాహిత్య సంస్కృతుల సమ్మేళనమే ప్రపంచ తెలుగు మహాసభల ఉద్దేశమన్నారు చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్ చైతన్య రాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్…
Read More » -
సినిమా
The Paradise: ది ప్యారడైజ్ రిలీజ్ డేట్ మార్పు!
The Paradise: టాలీవుడ్లో మరో సంచలనం. నాని ది ప్యారడైజ్ సినిమా మార్చి 27, 2026న రామ్ చరణ్ పెద్ది చిత్రంతో పాటు విడుదల కావాల్సి ఉంది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విశాఖ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం
విశాఖలోని కైలాసగిరిపై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణావ్ గోపాల్…
Read More »