-
అంతర్జాతీయం
Jaish Women Wing: మహిళలకు జైషే ఆన్లైన్ జీహాద్ కోర్సు.. రూ. 500 కొట్టి 5 వేల మంది చేరిక
Jaish Women Wing: జైషే మహ్మద్ పాకిస్తాన్కు చెందిన కరుడుగట్టిన ఉగ్రసంస్థ. ఆపరేషన్ సిందూర్లో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న దానికి బుద్ది రాలేదు. ఇప్పుడు మరింత…
Read More » -
వ్యాపారం
Rupee Value: రూపాయి రికార్డు పతనం.. చరిత్రలో తొలిసారి రూ.90 దాటిన డాలర్ విలువ
ప్రపంచ మార్కెట్ను డాలర్ శాసిస్తోంది. అందుకే అని దేశాలు డాలర్తో తమ కరెన్సీని పోల్చుకుంటాయి. అయితే డాలర్కు ప్రయత్నామ్నాయ కరెన్సీ కోసం పలు దేశాలు చేస్తున్న ప్రయత్నాలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
వీఆర్వో అవినీతి లీలలు.. ఆడియో వైరల్
అనంతపురం జిల్లా నార్పల మండలం దుగుమర్రి వీఆర్వో వెంకోబరావుకు చెందిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ భూమి విషయంలో గ్రామానికి చెందిన రైతు…
Read More » -
సినిమా
దిగ్గజ నిర్మాత కన్నుమూత!
తమిళ, తెలుగు సినీ పరిశ్రమకు అనేక ఎవర్గ్రీన్ చిత్రాలను అందించిన ఏవీఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ఎం.శరవణన్ కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో ఆయన తుది…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాళహస్తీశ్వరాలయంలో చొక్కాణి ఉత్సవం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మహానంది వద్ద చొక్కాణి ఉత్సవం వైభవంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చొక్కాణి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. బాలాదీపాలను మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య…
Read More » -
తెలంగాణ
Talasani: పరిశ్రమల భూములపై భారీ స్కాం ..రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోంది
Talasani Srinivas Yadav: పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.…
Read More » -
సినిమా
పుష్ప-2 తొక్కిసలాట: శ్రీతేజ్ పరిస్థితి విషమం!
Pushpa-2 stampede: గత ఏడాది డిసెంబర్ 4న హైదరాబాద్లోని సంద్యా థియేటర్ వద్ద జరిగిన పుష్ప-2 ప్రీమియర్ స్టాంపీడ్లో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఇప్పటికీ కోలుకోలేదు. ఏడాది…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి
Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. స్టేషన్ అధికారులతో గొడవ పడిన వ్యక్తులు రైల్వే…
Read More » -
తెలంగాణ
Kavitha: మేడ్చల్లో కవిత పర్యటన
Kavitha: జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా రామంతపూర్ ఇందిరా నగర్లోని…
Read More » -
సినిమా
Janhvi Kapoor: తల్లి మరణంపై మీమ్స్.. జాన్వీ కపూర్ ఆవేదన!
Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తన తల్లి మరణాన్ని మీమ్స్గా మార్చి ఎగతాళి చేస్తున్న వారిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.…
Read More »