తెలంగాణ
Hyderabad: అత్తాపూర్లో దారుణం… 7 ఏళ్ళ బాలుడిని హత్య చేసిన దుండగులు

Hyderabad: హైదరాబాద్ అత్తాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. అత్తాపూర్ లోని గోల్డెన్ సిటీలో ఏడేళ్ల బాలుడిని రాళ్లతో కొట్టి చంపారు దుండగులు. హత్య అనంతరం బాలుడి మృతదేహాన్ని మీరాలం ట్యాంక్ సమీపంలో పారేసారు దుండగులు. హత్యకు గురైన బాలుడు హసన్ నగర్ కు చెందిన రపిక్ కుమారుడు సోహెల్ గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.