తెలంగాణ
CS Santhi Kumari: సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష

CS Santhi Kumari: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచారంతో సమాధానాలు పంపాలని అధికారులు సీఎస్ ఆదేశించారు. అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు. కార్యదర్శులు శాఖల వారీగా నోడల్ అధికారులను కూడా నియమించుకోవాలన్నారు.