తెలంగాణ

Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసు వాయిదా వేసిన సుప్రీం

Supreme Court: బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌కు మారిన పార్టీ ఫిరాయింపుల కేసు వాయిదా పడింది. సుప్రీం కోర్టు జస్టిస్ బీఆర్ గవాయి బిజీగా ఉండటంలో ఈ కేసు వాయిదా పడింది.

ఈ కేసును విచారించాలని బీఆర్ఎస్ లాయర్ మరోసారి కోర్టులో మెన్షన్ చేయనున్నారు. కాగా జస్టిస్ గవాయి, చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button