ఆంధ్ర ప్రదేశ్

Paderu: ర్యాగింగ్ భూతం.. 7వ తరగతి విద్యార్థినిపై టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ దాడి

Paderu: ర్యాగింగ్ భూతం.. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలకు పాకింది. తాజాగా అల్లూరి జిల్లా పాడేరు సెయింటెన్స్ స్కూల్లో ర్యాగింగ్ జరిగినట్లు తెలుస్తుంది. 7వ తరగతి విద్యార్థినిపై, టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ దాడి చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై డీఈవో గోప్యంగా విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం వసతి గృహంలో ర్యాగింగ్ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button