ఆంధ్ర ప్రదేశ్

వల్లభనేని వంశీ కేసులో దర్యాప్తు వేగవంతం

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రత్యేక బ‌ృందాలను ఏర్పాటు చేశారు. వంశీ మొబైల్‌లో కీలక ఆధారాలు ఉన్నాయని భావిస్తున్న పోలీసులు.. దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం హైదరాబాద్‌కు రెండు బ‌ృందాలు చేరుకున్నాయి. రాయదుర్గం పోలీసుల సహకారంతో.. వంశీ ఇంట్లో సోదాలు చేసే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button