తెలంగాణ
Revanth Reddy: హైదరాబాద్ జర్నీలో.. మైక్రోసాప్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి

Revanth Reddy: హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే అని చెప్పారు. మైక్రోసాఫ్ట్ కృషితో 500 పాఠశాల ల్లో కృతిమ మేధ బోధన ఉందన్నారు. ఇక హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి అని వెల్లడించారు సీఎం రేవంత్.