తెలంగాణ
Seethakka: సావిత్రి బాయి పూలేకు మంత్రి సీతక్క ఘన నివాళ్లు

Seethakka: సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి సీతక్క. దేశంలో మొదటి సారి సావిత్రి భాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ లక్ష్యం.. సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమేనని స్పష్టం చేశారు.
మహిళ ఇంటికే పరిమితం కాదని సావిత్రి భాయి ఫూలే నిరూపించారని తెలిపారు. చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మహిళా సంఘాలకు లోన్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని సీతక్క అన్నారు.