ఆంధ్ర ప్రదేశ్
విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీ వద్ద వైసీపీ నాయకుల ధర్నా

విజయనగరం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద వైసీపీ నాయకులు ధర్నా చేపట్టారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని వైసీపీ నాయకులు ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వైసీసీ డిమాండ్ చేసింది.



