తెలంగాణ

Hyderabad: బైక్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ కాలేజ్ బస్సు ఒకరు మృతి

Hyderabad: హైదరాబాద్ ఉప్పల్‌‌లో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను ఓ ప్రైవేట్ కాలేజ్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో నాగోల్‌కు చెందిన సంపత్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కాలేజ్ బస్సును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button