ఆంధ్ర ప్రదేశ్
ఎలక్ట్రిక్ స్కూటీ పేలి మహిళ మృతి

కడప జిల్లాలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిన ఘటన కలకలం రేపుతోంది. ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఘటన వెలుగులోకి వ చ్చింది. స్కూటీకి ఛార్జింగ్ అవుతుండగా పేలుడు జరిగింది. స్కూటీకి సమీపంలో మహిళ నిద్రిస్తుడటంతో మహిళ ప్రమాదంలో కన్నుమూసింది.