ఆంధ్ర ప్రదేశ్

మహానాడులో నోరూరిస్తున్న వంటకాలు

కడపలో జరిగే టీడీపీ మహానాడు అందరినీ ఆకట్టుకుంది. నందమూరి తారక రామారావు 102 జయంతి పురస్కరించుకుని జరుగుతున్న మహానాడు అటు కార్యక్రమంతో పాటు రకరకాల వంటలతోనూ అందరినీ మైమరిపిస్తోంది.

మహానాడుకు వచ్చే కార్యకర్తలు, ప్రజల కోసం చేసే వంటలు అందరినీ నోరూరిస్తున్నాయి.1500 మంది వర్కర్లు, 15 టన్నుల కూరగాయలు, 2 టన్నుల మామిడికాయ పచ్చడి, 5 టన్నుల చికెటన్ , మటన్ తో భోజనాలు సిద్ధం చేశారు. సాంప్రదాయ వంటలతో ఆహా ఏమి రుచి అనే విధంగా ప్రత్యేకంగా చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button