ఆంధ్ర ప్రదేశ్

Vijayawada: విషాదం.. కరెంట్​ షాక్​తో ముగ్గురు మృతి

Vijayawada: విజయవాడలోని పటమటలో తీవ్ర విషాద ఘటన నెలకొంది. విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందిన ఘటన బెంజ్ సర్కిల్ లోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉన్నాడు. ఒకరిని కాపాడబోయి మరొకరు చనిపోయారని స్థానికులు వివరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button