ఆంధ్ర ప్రదేశ్
AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో సిట్ పిటిషన్పై నేడు విచారణ

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు వేగవంతం అయింది. లిక్కర్ కేసులో సిట్ పిటిషన్పై నేడు విచారణ జరుగనుంది. నిందితులు ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్పను సిట్ కస్టడీకి కోరగా.. సిట్ పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారించనుంది. మరోవైపు ఇదే లిక్కర్ కేసులో అరెస్టైన సజ్జల శ్రీధర్, దిలీప్.. బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టు విచారించనుంది.