ఆంధ్ర ప్రదేశ్

Tirupati: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Tirupati: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. హైవేపై ఆగి ఉన్న లారీని వెనకనుంచి కోళ్లతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కోళ్ల లారీలో ఉన్న ఇద్దరు చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button