ఆంధ్ర ప్రదేశ్

Satya Kumar: పేషెంట్‌లకు 30 నిమిషాల్లో ఓపీ సేవలు అందించాలి

Satya Kumar: 30 సూత్రాల అమలులో భాగంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు మంత్రి సత్యకుమార్. విజయవాడలో ప్రభుత్వ జనరల్ హాస్పటల్‌ను మంత్రి సత్యకుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పేషెంట్‌లకు 30 నిమిషాల్లో ఓపీ సేవలు అందించాలని ఆదేశించారు.

నిన్న జరిగిన ఆసుపత్రిలో మరణానికి విచారణకు ఆదేశించామన్నారు. సిబ్బంది అనాథరైజ్డ్ ఆబ్సెంట్‌ను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మరుగుదొడ్ల సమస్య త్రాగునీటి సమస్యను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button