Uttam Kumar Reddy: దేశంలో అలజడులు సృష్టించేందుకే ఈ దాడులు

Uttam Kumar Reddy: దేశంలో అలజడులు సృష్టించేందుకు పన్నిన కుట్ర ఇది ఈ సంఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు సంఘటితమయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రభుత్వం తీసుకునే చర్యలను సమర్థిస్తూ తీర్మానం చేసింది.హిందూ ముస్లింల మత సామరస్యాన్ని దెబ్బతియ్యడంతో పాటు కాశ్మీర్ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు జరిపిన ఈ దాడిని దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు
దేశంలో అలజడులు సృష్టించేందుకు పన్నిన కుట్ర ఇది అని ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు సంఘటితమయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రభుత్వం తీసుకునే చర్యలను సమర్థిస్తూ తీర్మానం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్. హిందూ ముస్లింల మత సామరస్యాన్ని దెబ్బతియ్యడంతో పాటు కాశ్మీర్ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు జరిపిన ఈ దాడిని దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు.