తెలంగాణ

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ

Revanth Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుల మంజూరులో కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తన బాధ్యతను గుర్తు చేస్తూ  తొమ్మిది పేజీల లేఖను రాశారు.

ఈ లేఖలో ప్రభుత్వలతో పాటు కేంద్రం తెలంగాణపై వివక్షత చూపిస్తుందని మండి పడ్డారు. కాగా కిషన్ రెడ్డికి రాసిన లెటర్‌లో విన్నవించిన విన్నపాలను తేదీలతో సహా మెన్షన్ చేశారు సీఎం రేవంత్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button