Kavitha
-
తెలంగాణ
Kavitha: దేశంలో కక్ష్య సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయి
Kavitha: అధికారంలో ఉన్నవారికి వాళ్ల మీద వీళ్ల మీద కేసులు పెట్టడం తప్ప ఇంకో పని లేదన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు…
Read More » -
తెలంగాణ
ఖమ్మం జిల్లా టేకులపల్లి మోడల్ స్కూల్ను సందర్శించిన కవిత
Kavitha: జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా టేకులపల్లి మోడల్ స్కూల్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు…
Read More » -
తెలంగాణ
Kavitha: కవిత ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగింపు.. జాగృతి నేతల ఆగ్రహం
Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాగృతి నాయకులు పట్టణ వ్యాప్తంగా…
Read More » -
తెలంగాణ
Kavitha: నీలకంఠేశ్వరస్వామిని దర్శించుకున్న కవిత
Kavitha: నిజామాబాద్ నీలకంఠేశ్వరస్వామి దయతో అందరూ బాగుండాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆకాంక్షించారు. కార్తీక పౌర్ణమి మరుసటి రోజు ఉదయం శ్రీ నీలకంఠేశ్వర్వర స్వామి వారిని…
Read More » -
తెలంగాణ
Kavitha: జూబ్లీహిల్స్ కోసమే అజార్కు మంత్రి పదవి
Kavitha: జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టి మైనార్టీ రాగం అందుకుందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా…
Read More » -
తెలంగాణ
Kavitha: హరీశ్ రావు ఇంటికి వెళ్లి పరామర్శించిన కవిత
Kavitha: కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును పరామర్శించారు. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు రెండు రోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే.…
Read More » -
తెలంగాణ
Kavitha: ఉద్ధండాపూర్ ప్రాజెక్ట్ను పరిశీలించిన కవిత
Kavitha: రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్దండాపూర్ ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయని కవిత విమర్శించారు. 80 శాతం పూర్తయిన ఉదండాపూర్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తారో…
Read More » -
తెలంగాణ
Kavitha: జాగృతి జనం బాట ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత
Kavitha: జాగృతి జనం బాటతో తెలంగాణలో సామాజిక న్యాయం సాధిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నుంచి పర్యటన ప్రారంభించే ముందు హైదరాబాద్ గన్పార్క్ దగ్గర…
Read More » -
తెలంగాణ
Kavitha: నేటి నుంచి కవిత జాగృతి జనం బాట
Kavitha: జాగృతి జనం బాట కార్యక్రమంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేటి నుంచి జిల్లాల యాత్ర చేపట్టనున్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33జిల్లాల్లో యాత్రకు రూట్…
Read More » -
తెలంగాణ
Kavitha: బీసీ బంద్.. రోడ్డుపై బైఠాయించిన కవిత
Kavitha: బీసీ బంద్కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. జాగృతి కార్యకర్తలతో కలసి రోడ్డుపై బైఠాయించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కాంగ్రెస్,…
Read More »