High Court
-
తెలంగాణ
హైకోర్టు తీర్పు, స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్
హైకోర్టు తీర్పు, స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్ కొనసాగుతోంది. జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్చార్జ్…
Read More » -
తెలంగాణ
బీసీ రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో విచారణ
High Court: బీసీ రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు తెలంగాణ హైకోర్టు విచారించనుంది. నేడు మరికొన్ని వాదనలు వినిపించనున్నారు…
Read More » -
తెలంగాణ
తెలంగాణ హైకోర్టు దగ్గర ఉద్రిక్తత
తెలంగాణ హైకోర్టు దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. రైతులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతుండగా…
Read More » -
తెలంగాణ
హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం పన్నెండున్నరకు విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. బీసీ రిజర్వేషన్ పిటిషన్ను మెన్షన్ చేశారు న్యాయవాదులు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
చెవిరెడ్డి మోహిత్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు మోహిత్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను…
Read More » -
తెలంగాణ
నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ
నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ జరగనుంది. కమిషన్ నివేదిక కొట్టివేయాలని 4 పిటిషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్, హరీష్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి,…
Read More » -
సినిమా
హీరో నాగార్జున పిటిషన్పై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Nagarjuna: టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నాగార్జున దాఖలు చేసిన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు…
Read More » -
తెలంగాణ
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఊరట
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వేసింది తెలంగాణ హైకోర్టు.
Read More » -
తెలంగాణ
నేడు హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ
Telangana: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని, అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
హైకోర్టులో వైసీపీ అధినేత జగన్ వేసిన పిటిషన్ వాయిదా
YS Jagan: వైసీపీ అధినేత జగన్ పిటిషన్ను హైకోర్టు వాయిదా వేసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు…
Read More »