తెలంగాణ
గచ్చిబౌలిలో ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్ విద్యార్థి మృతి

Road Accident: హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లైఓవర్పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టెన్త్ విద్యార్థిని మృతి చెందింది. టెన్త్ పరీక్ష రాయించి చెల్లిని తీసుకుని లింగంపల్లి వైపు వెళ్తుండగా గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీద డబుల్ డెక్కర్ బస్సు కింద పడి విద్యార్థి మృతి చెందింది. ఈ ఘటనలో అన్నకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.