తెలంగాణ
Raja Singh: సీఎం రేవంత్ రెడ్డికి నుమాయిష్ ఎగ్జిబిషన్ పై ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి

Raja Singh: నుమాయిష్ ఎగ్జిబిషన్ను వేరే ప్రాంతంలో పెట్టాలని.. సీఎం రేవంత్ రెడ్డికి.. ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఎగ్జిబిషన్ వల్ల గోషామహల్ ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందన్నారు. మరోవైపు.. నుమాయిష్ ఎగ్జిబిషన్లో పార్కింగ్ వసూళ్లపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. కారుకు 150 రూపాయిలు, బైకుకి 60 రూపాయిలు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు.