Amaravati
-
ఆంధ్ర ప్రదేశ్
ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతికి చట్టబద్ధత కోసం స్పెషల్ సెషన్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అమరావతి చట్టబద్ధతపై…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో బిల్గేట్స్ బృందం
అమరావతిలో బిల్గేట్స్ బృందం పర్యటిస్తోంది. గన్నవరం ఎయిర్పోర్ట్లో బిల్గేట్స్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, అనిత.. ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో ఏపీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు
ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Ambati Rambabu: అమరావతిది అంతులేని కథ.. పోలవరానిది ముగింపు లేని కథ
Ambati Rambabu: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని దాన్ని బ్యారేజికే పరిమితం చేశారంటూ అంబటి మండిపడ్డారు. అమరావతిది…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nirmala Sitharaman: రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం లాంటిది
Nirmala Sitharaman: అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు అమరావతిలో జాతీయ బ్యాంకులకు శంకుస్థాపన
అమరావతిలో నేడు 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP News: ఏపీ అసెంబ్లీలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ.. హాజరైన సీఎం చంద్రబాబు, లోకేశ్
AP News: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన
అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి నారాయణ. సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు కొండవీటి వాగు,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రాజధాని అమరావతికి మరో లోన్ మంజూరు
ఏపీ రాజధాని అమరావతికి మరో లోన్ మంజూరైంది. సీఆర్డీఏకి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్స్ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైవలప్మెంట్ సంస్థ 7 వేల 500 కోట్లు మంజూరు చేసింది. సీఎం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Chandrababu: ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు ఫ్లోర్లలో సీఆర్డీఏ…
Read More »