తెలంగాణ
గాంధీ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష

గాంధీ భవన్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. సమావేశంలో భాగంగా పార్లమెంటు ఫలితాలపై రివ్యూ, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చ జరుగుతోంది.