క్రీడలు
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టైంది. ఆరుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4లక్షల నగదు, ఏడు మొబైల్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు పోలీసులు. నిందితులపై గేమింగ్ యాక్ట్తోపాటు ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. నంద్యా ల జిల్లా కోవెలకుంట్లలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.