ఆంధ్ర ప్రదేశ్
PSR Anjaneyulu: పీఎస్ఆర్ ఆంజనేయులకు మే 7 వరకు రిమాండ్

PSR Anjaneyulu: బాలీవుడ్ నటి జత్వానీపై వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ శాఖ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై నమోదైన కేసులో సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు.
పీఎస్ఆర్ తన లాయర్తో కలిసి ప్రత్యక్షంగా హాజరై, తనపై నమోదైన కేసుకు సంబంధించి వాదనలు వినిపించారు. తాను కాదాంబరి కేసులో ప్రమేయం లేనప్ప టికీ, తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని చెప్పారు. కేసు పూర్వాపరాలు గుర్తుచేసుకుంటూ, ఈ కేసుకు తాను అసలేమీ సంబంధం లేదని పేర్కొన్నారు.