తెలంగాణ

Revanth Reddy: స్వామి వివేకానందకు సీఎం రేవంత్ నివాళి

Revanth Reddy: స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం యువత ఆయన స్పూర్తితో ముందుకెళ్లాలని రేవంత్ పిలుపునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button