తెలంగాణ
Kishan Reddy: ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదు

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అంబేద్కర్ను కాంగ్రెస్ బతికినన్ని రోజులు అవమానించిందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్ను ఓడించిందన్నారు. మంత్రిగా ఉన్న అంబేద్కర్తో నెహ్రూ రాజీనామా చేయించారని మండిపడ్డారు. వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు కిషన్ రెడ్డి.