ఆంధ్ర ప్రదేశ్
Crime News: దారుణ హత్య.. కత్తులతో దాడి చేసి దుండగులు పరార్

Crime News: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణ హత్య జరిగింది. చిలకలపూడి గ్రామానికి చెందిన రవిపై దుండగులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. రవి మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. దాడికి ముందు సీసీ టీవీ వైర్లను దుండగులు కట్ చేశారు.