ఆంధ్ర ప్రదేశ్

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ రిమాండ్‌ పొడిగింపు

Vallabhaneni Vamsi: సత్యవర్ధన్ కేసులో వల్లభనేని వంశీకి కోర్టు, 14రోజులపాటు రిమాండ్ పొడిగించింది. నేటితో రిమాండ్ గడువు ముగియడంతో వర్చువల్‌గా విజయవాడలోని.. ఎస్సీ-ఎస్టీ కోర్టులో వంశీని ప్రవేశపెట్టారు పోలీసులు. దీంతో విచారించిన ధర్మాసనం ఈ నెల 25 వరకు వంశీకి రిమాండ్‌ను పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీ ఉన్నారు. కాగా.. ఇప్పటి కే కేసులో వంశీని పలుమార్లు విచారించారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button