తెలంగాణ
-
Indigo flight: శంషాబాద్లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
Indigo flight: శంషాబాద్లో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానానికి పక్షి తగిలింది. విమానాన్ని పైలట్ చాకచక్యంగా ల్యాండ్ చేయడంతో ముప్పు తప్పింది. విమానంలోని…
Read More » -
తెలంగాణ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల
తెలంగాణ 562 గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్,…
Read More » -
Heavy Rains: నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
Heavy Rains: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల పిడుగులతో…
Read More » -
పాముకు ప్రాణం పోసిన డాక్టర్
సాధారణంగా పామును చూసినా భయపడే మనుషులు ఉంటారు. అయితే సిరిసిల్లలో ఓ వెటర్నరీ డాక్టర్ మాత్రం పాముకే ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు అందుకున్నారు.…
Read More » -
Mallu Ravi: బీఆర్ఎస్ నేతలు పగటికలలు కంటున్నారు
Mallu Ravi: బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని 50ఏండ్లు వెనక్కి తీసుకెళ్లారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్…
Read More » -
బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ దూకుడు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది తెలంగాణ సీఐడీ. రాజస్థాన్, గుజరాత్,…
Read More » -
నేడు హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ
Telangana: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని, అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ…
Read More » -
Yadadri: ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ..రాకపోకలు బంద్
Yadadri: ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి నీటిని విడుదల చేయడంతో మూసీ ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది.వరద ప్రవాహం…
Read More » -
నంద్యాల జిల్లా మహానందీశ్వర దేవస్థానంలో దసరా ఉత్సవాలు
నంద్యాల జిల్లా మహానందీశ్వర దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అమ్మవారు మయూర వాహనంపై శైలపుత్రీ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. దేవస్థాన అలయంలో ఘనంగా…
Read More » -
తిరుమల శ్రీవారికి విలువైన కానుక సమర్పించిన తెలంగాణ ఎంపీ
తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారికి 60 లక్షల రూపాయల విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని…
Read More »