తెలంగాణ
-
తెలంగాణలో కొత్తమద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో మద్యం…
Read More » -
KTR: గిగ్ వర్కర్స్ కు కాంగ్రెస్ ద్రోహం చేసింది
KTR: అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అమలుచేయకపోవడాన్ని కాంగ్రెస్ అలవాటుగా మార్చుకుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అభయహస్తం డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను వెంటనే…
Read More » -
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఊరట
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వేసింది తెలంగాణ హైకోర్టు.
Read More » -
యాదగిరిగుట్ట లో స్వాతి నక్షత్ర పూజలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు జరిపారు. నేడు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం…
Read More » -
సృష్టిపై ఈడీ కేసు నమోదు
సృష్టిపై ఈడీ కేసు నమోదు చేసింది. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్కు పాల్పడింది సృష్టి. 4 నెలల్లో 500 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. సరోగసి పేరుతో…
Read More » -
Indigo flight: శంషాబాద్లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
Indigo flight: శంషాబాద్లో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానానికి పక్షి తగిలింది. విమానాన్ని పైలట్ చాకచక్యంగా ల్యాండ్ చేయడంతో ముప్పు తప్పింది. విమానంలోని…
Read More » -
తెలంగాణ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల
తెలంగాణ 562 గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్,…
Read More » -
Heavy Rains: నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
Heavy Rains: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల పిడుగులతో…
Read More » -
పాముకు ప్రాణం పోసిన డాక్టర్
సాధారణంగా పామును చూసినా భయపడే మనుషులు ఉంటారు. అయితే సిరిసిల్లలో ఓ వెటర్నరీ డాక్టర్ మాత్రం పాముకే ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు అందుకున్నారు.…
Read More » -
Mallu Ravi: బీఆర్ఎస్ నేతలు పగటికలలు కంటున్నారు
Mallu Ravi: బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని 50ఏండ్లు వెనక్కి తీసుకెళ్లారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్…
Read More »